PRINT TIME: May 26, 2026 02:47 PM
మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం
మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం
May 20, 2026 12:19 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు మంత్రి సవిత గారి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నీటి కొరత సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆమె వెంటనే స్పందించి కొత్త బోర్ వేయించే ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదేశాలతో వేగంగా పనులు పూర్తి కావడంతో గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరింది. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించిన మంత్రి సవిత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి