Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:47 PM

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం
May 20, 2026 12:19 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు మంత్రి సవిత గారి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నీటి కొరత సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆమె వెంటనే స్పందించి కొత్త బోర్ వేయించే ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదేశాలతో వేగంగా పనులు పూర్తి కావడంతో గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరింది. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించిన మంత్రి సవిత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News