Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:15 AM

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
05-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిట్యాల–భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నెలరోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హామాలీలు, లారీలు, కాంటాలను పెంచి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, ఐదు నుంచి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తున్న మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.

రాస్తారోకో అరగంటకు పైగా కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో పల్లగొర్ల రామ్ దేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం, గుండాల మల్లేశ్, బుర్ర సైదులు, ఆదినారాయణ, చలపతిరెడ్డి, మారయ్య, నర్సింహ, శేఖర్, సరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

Article Image

మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిట్యాల–భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నెలరోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హామాలీలు, లారీలు, కాంటాలను పెంచి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, ఐదు నుంచి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తున్న మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.

రాస్తారోకో అరగంటకు పైగా కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో పల్లగొర్ల రామ్ దేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం, గుండాల మల్లేశ్, బుర్ర సైదులు, ఆదినారాయణ, చలపతిరెడ్డి, మారయ్య, నర్సింహ, శేఖర్, సరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News