PRINT TIME: April 29, 2026 07:57 PM
మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు
మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు
April 29, 2026 06:39 PM
16 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రామన్నపేట మండల కేంద్రంలోని మదర్ థెరీసా హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల టాపర్లుగా నిలిచారు. ఏం ప్రసన్న 576, పి విష్ణువర్ధన్ 569, మదిహతభస్సుం 554,పి. సాత్విక్ కుమార్ 551,కే. దీపక్ 539 లతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జేఎస్ మార్టిన్ తెలిపారు .ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చి విద్యార్ధులను ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు అభినందించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ సుల్తానా , కిషన్ ,అనిత, లక్ష్మీ, మహమ్మదీ, రవీంద్రన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి