Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:30 AM

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

మండల స్థాయిలో  ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు
April 29, 2026 06:39 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రామన్నపేట మండల కేంద్రంలోని మదర్ థెరీసా హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల టాపర్లుగా నిలిచారు. ఏం ప్రసన్న 576, పి విష్ణువర్ధన్ 569, మదిహతభస్సుం 554,పి. సాత్విక్ కుమార్ 551,కే. దీపక్ 539 లతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జేఎస్ మార్టిన్ తెలిపారు .ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చి విద్యార్ధులను ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు అభినందించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ సుల్తానా , కిషన్ ,అనిత, లక్ష్మీ, మహమ్మదీ, రవీంద్రన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News