Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ తల్లిదండ్రుల, మామయ్య ల కోరిక నెరవేర్చిన డాక్టర్ దివ్య డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 07:57 PM

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

మండల స్థాయిలో  ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు
April 29, 2026 06:39 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రామన్నపేట మండల కేంద్రంలోని మదర్ థెరీసా హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల టాపర్లుగా నిలిచారు. ఏం ప్రసన్న 576, పి విష్ణువర్ధన్ 569, మదిహతభస్సుం 554,పి. సాత్విక్ కుమార్ 551,కే. దీపక్ 539 లతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జేఎస్ మార్టిన్ తెలిపారు .ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చి విద్యార్ధులను ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు అభినందించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ సుల్తానా , కిషన్ ,అనిత, లక్ష్మీ, మహమ్మదీ, రవీంద్రన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News