Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:05 AM

మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
11-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆవిష్కరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి

సూర్యాపేట, (ప్రత్యేక ప్రతినిధి):

సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారు శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణా రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం నిజమైన సమాచారం అందించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మెట్రో తెలుగు దినపత్రిక తనదైన శైలిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెట్రో తెలుగు దినపత్రిక ప్రతినిధులు, స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

ఆవిష్కరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి

సూర్యాపేట, (ప్రత్యేక ప్రతినిధి):

సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారు శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణా రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం నిజమైన సమాచారం అందించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మెట్రో తెలుగు దినపత్రిక తనదైన శైలిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెట్రో తెలుగు దినపత్రిక ప్రతినిధులు, స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News