Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:04 AM

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు
17-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: మాస శివరాత్రి సందర్భంగా గ్రామంలోని శ్రీ పార్వతి శంకర స్వామి గుట్టపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై, పాడి పంటలపై, పశుసంపదపై ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా గ్రామంలో శాంతి, సంపదలు వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సింగణబోయిన గణేష్ యాదవ్, రాజన్నగారి రమేష్, ఆలయ అధ్యక్షుడు సింగణబోయిన పాండరి యాదవ్, జోగు నర్సింహా, మర్రి శంకర్, మారసని శ్రీను, గోగికార్ నర్సొజీ, బొల్ల నర్సింహా, మండల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు

Article Image

ఇంద్రపాలనగరం: మాస శివరాత్రి సందర్భంగా గ్రామంలోని శ్రీ పార్వతి శంకర స్వామి గుట్టపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై, పాడి పంటలపై, పశుసంపదపై ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా గ్రామంలో శాంతి, సంపదలు వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సింగణబోయిన గణేష్ యాదవ్, రాజన్నగారి రమేష్, ఆలయ అధ్యక్షుడు సింగణబోయిన పాండరి యాదవ్, జోగు నర్సింహా, మర్రి శంకర్, మారసని శ్రీను, గోగికార్ నర్సొజీ, బొల్ల నర్సింహా, మండల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News