Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 02:47 PM

మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ నివాళులు

మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ నివాళులు

 మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్  నివాళులు
May 06, 2026 01:27 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, గ్రామానికి చెందిన మల్లం ముత్తమ్మ మృతిపై స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆమె మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాటపెల్లి సిద్ధమ్మ యాదయ్య, బీఆర్‌ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మల్లం వెంకటేష్, మల్లం శ్రీరాములు, కాటపెల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News