Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:07 PM

మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ నివాళులు

మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ నివాళులు

 మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్  నివాళులు
May 06, 2026 01:27 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, గ్రామానికి చెందిన మల్లం ముత్తమ్మ మృతిపై స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆమె మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాటపెల్లి సిద్ధమ్మ యాదయ్య, బీఆర్‌ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మల్లం వెంకటేష్, మల్లం శ్రీరాములు, కాటపెల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News