PRINT TIME: May 06, 2026 02:47 PM
మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ నివాళులు
మల్లం ముత్తమ్మకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ నివాళులు
May 06, 2026 01:27 PM
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం, గ్రామానికి చెందిన మల్లం ముత్తమ్మ మృతిపై స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆమె మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాటపెల్లి సిద్ధమ్మ యాదయ్య, బీఆర్ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మల్లం వెంకటేష్, మల్లం శ్రీరాములు, కాటపెల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి పాల్గొని నివాళులు అర్పించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి