Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
29-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి,

మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 28న మధ్యాహ్నం సమయంలో పట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి. ఆనంద్, ఎస్‌పీఓ శశిధర్ రెడ్డితో కలిసి విధుల్లో ఉండగా మౌలాలి గాంధీనగర్ ఎక్స్‌రోడ్స్ వద్ద చంద్రలోక్ హైట్స్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 35–40 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా విచారణ జరిపినప్పటికీ ఎవరూ గుర్తించలేదు.

మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని శరీర లక్షణాలు: ఓవల్ ముఖం, నల్ల జుట్టు, గడ్డం, ఎత్తు సుమారు 5.6 అడుగులు. పసుపు రంగు ఫుల్ హ్యాండ్ టీ-షర్ట్, నీలం జీన్స్ ధరించి ఉన్నాడు.

ఈ ఘటనపై క్రైమ్ నెం.349/2026గా సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదు చేసి, ఎస్‌ఐ జె. గణేష్ బాబు దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Article Image

మల్కాజిగిరి,

మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 28న మధ్యాహ్నం సమయంలో పట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి. ఆనంద్, ఎస్‌పీఓ శశిధర్ రెడ్డితో కలిసి విధుల్లో ఉండగా మౌలాలి గాంధీనగర్ ఎక్స్‌రోడ్స్ వద్ద చంద్రలోక్ హైట్స్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 35–40 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా విచారణ జరిపినప్పటికీ ఎవరూ గుర్తించలేదు.

మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని శరీర లక్షణాలు: ఓవల్ ముఖం, నల్ల జుట్టు, గడ్డం, ఎత్తు సుమారు 5.6 అడుగులు. పసుపు రంగు ఫుల్ హ్యాండ్ టీ-షర్ట్, నీలం జీన్స్ ధరించి ఉన్నాడు.

ఈ ఘటనపై క్రైమ్ నెం.349/2026గా సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదు చేసి, ఎస్‌ఐ జె. గణేష్ బాబు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News