Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:52 PM

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.
December 29, 2025 04:50 PM 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: ఆలయ అర్చకులు శ్యామనాథ శర్మ.

అందోల్, స్థానికం ప్రతినిధి:

సంగారెడ్డి జిల్లాలోని అందోల్ గ్రామంలో గల శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చిదిరే శ్యామనాథ్ శర్మ మాట్లాడుతూ మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గల శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోగలరని అందోల్ చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News