Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 AM

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.
December 29, 2025 04:50 PM 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: ఆలయ అర్చకులు శ్యామనాథ శర్మ.

అందోల్, స్థానికం ప్రతినిధి:

సంగారెడ్డి జిల్లాలోని అందోల్ గ్రామంలో గల శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చిదిరే శ్యామనాథ్ శర్మ మాట్లాడుతూ మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గల శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోగలరని అందోల్ చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News