Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:01 AM

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.
January 24, 2026 10:01 PM 229 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అందోల్-జోగిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ గౌడ్ ను అందోల్ లోని తన స్వగృహంలో మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన హరికృష్ణ కుటుంబంతో ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. హరికృష్ణ త్వరగా కోలుకొని అందోల్-జోగిపేట మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని 4వ వార్డులో అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News