PRINT TIME: April 11, 2026 05:01 AM
మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.
మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.
January 24, 2026 10:01 PM
229 Views
స్థానికం ప్రతినిధి :
SANGAREDDY DISTRICT
Sandeep journalist
అందోల్, స్థానికం ప్రతినిధి:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అందోల్-జోగిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ గౌడ్ ను అందోల్ లోని తన స్వగృహంలో మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన హరికృష్ణ కుటుంబంతో ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. హరికృష్ణ త్వరగా కోలుకొని అందోల్-జోగిపేట మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని 4వ వార్డులో అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి