Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.
January 24, 2026 10:01 PM 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అందోల్-జోగిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ గౌడ్ ను అందోల్ లోని తన స్వగృహంలో మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన హరికృష్ణ కుటుంబంతో ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. హరికృష్ణ త్వరగా కోలుకొని అందోల్-జోగిపేట మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని 4వ వార్డులో అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News