Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:11 PM

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.

మాజీ కౌన్సిలర్ కి మంత్రి పరామర్శ.
January 24, 2026 10:01 PM 243 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అందోల్-జోగిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ గౌడ్ ను అందోల్ లోని తన స్వగృహంలో మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన హరికృష్ణ కుటుంబంతో ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. హరికృష్ణ త్వరగా కోలుకొని అందోల్-జోగిపేట మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని 4వ వార్డులో అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News