Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:13 AM

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు
30-04-2026 283 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో PACS–IKP వ్యవసాయ మార్కెట్‌పై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఘాటుగా స్పందించారు. రైతు చెమటను ఓట్ల రాజకీయాలకు వాడుకోవడం తగదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం IKP, PACS మార్కెట్లు సక్రమంగా నడుస్తున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

ఏవైనా అనుమానాలు ఉంటే స్వయంగా వచ్చి పరిశీలించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు తమ ప్రైవేట్ భూముల్లో వడ్లు పోసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

‘ఉచితంగా స్థలం ఇచ్చారు’ అన్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని పేర్కొంటూ, వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇకపై ఇంద్రపాలనగరం IKP–PACS మార్కెట్ విషయాల్లో జోక్యం చేయవద్దని హెచ్చరించారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో PACS–IKP వ్యవసాయ మార్కెట్‌పై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఘాటుగా స్పందించారు. రైతు చెమటను ఓట్ల రాజకీయాలకు వాడుకోవడం తగదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం IKP, PACS మార్కెట్లు సక్రమంగా నడుస్తున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

ఏవైనా అనుమానాలు ఉంటే స్వయంగా వచ్చి పరిశీలించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు తమ ప్రైవేట్ భూముల్లో వడ్లు పోసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

‘ఉచితంగా స్థలం ఇచ్చారు’ అన్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని పేర్కొంటూ, వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇకపై ఇంద్రపాలనగరం IKP–PACS మార్కెట్ విషయాల్లో జోక్యం చేయవద్దని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News