Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:15 PM

మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి.. మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య

మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి.. మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య

మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి..   మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య
12-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పురస్కరించుకొని చైతన్యపురిలోని మాధవరెడ్డి గార్డెన్స్ లో సంతోషిమాత పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓర్పు సహనంతో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. పురుషులకు సమానంగా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగడం శుభపరిణామం అన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు. డాన్సులు ఉపన్యాసాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈకార్యక్రమంలో యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, జి. సహదేవ్, సైదులు, శిల్ప, పల్లవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన

Sthanikam

మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి.. మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య

Article Image

మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పురస్కరించుకొని చైతన్యపురిలోని మాధవరెడ్డి గార్డెన్స్ లో సంతోషిమాత పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓర్పు సహనంతో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. పురుషులకు సమానంగా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగడం శుభపరిణామం అన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు. డాన్సులు ఉపన్యాసాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈకార్యక్రమంలో యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, జి. సహదేవ్, సైదులు, శిల్ప, పల్లవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News