Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

మహా అన్నప్రసాద కార్యక్రమం

మహా అన్నప్రసాద కార్యక్రమం

మహా అన్నప్రసాద కార్యక్రమం
23-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూరు: మోత్కూర్ లో ప్రతీ సోమవారం రామలింగశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా సోమవారం మోత్కూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సతీమణి కళ్యాణి గ పుట్టినరోజు ను పురస్కరించుకొని మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ముందుగా శ్రీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో డీసీసీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, నాయకులు బొల్లెపల్లి శ్రావణ్, శ్రీధర్ ఆలయ కమిటీ సభ్యులు బుర్ర కృష్ణ, బుర్ర యాదయ్య అంజయ్య సంతోష్, అన్నెపు నర్సింహా, అన్నెపు వెంకన్న సజ్జనం పాండు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహా అన్నప్రసాద కార్యక్రమం

Article Image

మోత్కూరు: మోత్కూర్ లో ప్రతీ సోమవారం రామలింగశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా సోమవారం మోత్కూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సతీమణి కళ్యాణి గ పుట్టినరోజు ను పురస్కరించుకొని మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ముందుగా శ్రీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో డీసీసీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, నాయకులు బొల్లెపల్లి శ్రావణ్, శ్రీధర్ ఆలయ కమిటీ సభ్యులు బుర్ర కృష్ణ, బుర్ర యాదయ్య అంజయ్య సంతోష్, అన్నెపు నర్సింహా, అన్నెపు వెంకన్న సజ్జనం పాండు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News