Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:53 PM

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  దైద రవీందర్
May 05, 2026 02:00 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నెల్లిబండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లింగమంతులు–సౌడలమ్మ జాతర మూడో రోజు కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు.

ఆలయ చైర్మెన్, కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ యానాల యాదగిరి రెడ్డి, సర్పంచ్ ఆడెపు రాఘవులు, మాజీ ఎంఫీటీసీ శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విష్ణు, గుడుగుంట్ల శివశంకర్, ముద్దం లింగయ్య, యానాల శ్రీనివాస్ రెడ్డి, వాద్వ గోపాల్, కిరణ్, రాజశేఖర్, సతీష్, సైదులు, గిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News