నెల్లిబండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లింగమంతులు–సౌడలమ్మ జాతర మూడో రోజు కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు.
ఆలయ చైర్మెన్, కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ యానాల యాదగిరి రెడ్డి, సర్పంచ్ ఆడెపు రాఘవులు, మాజీ ఎంఫీటీసీ శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విష్ణు, గుడుగుంట్ల శివశంకర్, ముద్దం లింగయ్య, యానాల శ్రీనివాస్ రెడ్డి, వాద్వ గోపాల్, కిరణ్, రాజశేఖర్, సతీష్, సైదులు, గిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి