Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 11:19 AM

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు
May 06, 2026 10:09 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వేముల శ్రీను కొద్ది రోజుల క్రితం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, శ్రీనును క్షేమంగా మంగళవారం కోదాడ కు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News