PRINT TIME: May 06, 2026 11:19 AM
లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు
లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు
May 06, 2026 10:09 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు
కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వేముల శ్రీను కొద్ది రోజుల క్రితం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, శ్రీనును క్షేమంగా మంగళవారం కోదాడ కు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి