Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:09 PM

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు
May 06, 2026 10:09 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వేముల శ్రీను కొద్ది రోజుల క్రితం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, శ్రీనును క్షేమంగా మంగళవారం కోదాడ కు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News