Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల
27-03-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి:

కూసుమంచి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు.

ఈ కళ్యాణోత్సవాన్ని చోడవరపు రమేష్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి భావంతో నిర్వహించారు. కార్యక్రమం పూజారి శేషగిరి శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమై, ముందుగా నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం జిలకర బెల్లం కార్యక్రమం జరిపి, వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సర్పంచ్ రవీందర్ రెడ్డి, చెన్నా మోహన్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల

Article Image

కూసుమంచి:

కూసుమంచి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు.

ఈ కళ్యాణోత్సవాన్ని చోడవరపు రమేష్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి భావంతో నిర్వహించారు. కార్యక్రమం పూజారి శేషగిరి శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమై, ముందుగా నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం జిలకర బెల్లం కార్యక్రమం జరిపి, వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సర్పంచ్ రవీందర్ రెడ్డి, చెన్నా మోహన్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News