Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:44 PM

కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుంకుడుపాముల గ్రామంలో సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య యూత్ సహకారంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్, శివాజీ విగ్రహాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల మధుసూదన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ శిరీష, వార్డు సభ్యులు బొక్క నార్మదా, కరుణకర్ రెడ్డి, పులిగిల్ల పరమేష్, దుప్పెల్లి స్వాతి నరేష్, గ్రామ పెద్దలు బొక్క యాది రెడ్డి, బొక్క శ్రవణ్ కుమార్ రెడ్డి, బొక్క శ్రీనివాస్ రెడ్డి, కన్నెబోయిన సైదులు, మిట్టగడుపుల రాములు, పులిగిల్ల జానయ్య, వలిగొండ నర్సయ్య, గడ్డం అప్పయ్య, గడ్డం కిషోర్, పులిగిల్ల సంపత్, పులిగిల్ల వంశీ పాల్గొన్నారు.

Sthanikam

కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

కుంకుడుపాముల గ్రామంలో సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య యూత్ సహకారంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్, శివాజీ విగ్రహాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల మధుసూదన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ శిరీష, వార్డు సభ్యులు బొక్క నార్మదా, కరుణకర్ రెడ్డి, పులిగిల్ల పరమేష్, దుప్పెల్లి స్వాతి నరేష్, గ్రామ పెద్దలు బొక్క యాది రెడ్డి, బొక్క శ్రవణ్ కుమార్ రెడ్డి, బొక్క శ్రీనివాస్ రెడ్డి, కన్నెబోయిన సైదులు, మిట్టగడుపుల రాములు, పులిగిల్ల జానయ్య, వలిగొండ నర్సయ్య, గడ్డం అప్పయ్య, గడ్డం కిషోర్, పులిగిల్ల సంపత్, పులిగిల్ల వంశీ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News