శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 25 గొర్రెలు మృతి చెందగా, రైతుకు దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తనకు తగినంత నష్ట పరిహారాన్ని కల్పించాలని రైతు ఆవేదన వ్యక్తపరిచాడు.
గ్రామస్తులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణపై అధికారాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి