Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:58 AM

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం

 కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం
28-04-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 25 గొర్రెలు మృతి చెందగా, రైతుకు దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తనకు తగినంత నష్ట పరిహారాన్ని కల్పించాలని రైతు ఆవేదన వ్యక్తపరిచాడు.

గ్రామస్తులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణపై అధికారాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Sthanikam

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 25 గొర్రెలు మృతి చెందగా, రైతుకు దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తనకు తగినంత నష్ట పరిహారాన్ని కల్పించాలని రైతు ఆవేదన వ్యక్తపరిచాడు.

గ్రామస్తులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణపై అధికారాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News