Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:13 PM

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్
16-01-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని పోసానిపేట గ్రామలో సంక్రాంతి పర్వదినాన్నిపురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోగత మూడు రోజులుగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు తలబడ్డాయి.మొదటి బహుమతిగా క్రాంతి యూత్ జూనియర్స్ టీం గెలుపొందడం జరిగింది.రన్నర్ బహుమతి గా మల్లికార్జున యూత్ టీంసభ్యులు గెలుపొందారు.

గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని

వారు అన్నారు. యువకులు చెడు మార్గం వైపు వెళ్లకుండా పలు రకాల క్రీడలైన వాలీబాల్,

క్రికెట్,కబడ్డీ,కోకో, హై జంప్ . లాంగ్ జంప్ . ఫుట్బాల్ వంటి క్రీడల్లో రాణించాలని వారు

అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన కొనియాడారు

కావున విద్యార్థులు

యువకులు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ

సర్పంచ్,యువకులు గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్

Article Image

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని పోసానిపేట గ్రామలో సంక్రాంతి పర్వదినాన్నిపురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోగత మూడు రోజులుగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు తలబడ్డాయి.మొదటి బహుమతిగా క్రాంతి యూత్ జూనియర్స్ టీం గెలుపొందడం జరిగింది.రన్నర్ బహుమతి గా మల్లికార్జున యూత్ టీంసభ్యులు గెలుపొందారు.

గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని

వారు అన్నారు. యువకులు చెడు మార్గం వైపు వెళ్లకుండా పలు రకాల క్రీడలైన వాలీబాల్,

క్రికెట్,కబడ్డీ,కోకో, హై జంప్ . లాంగ్ జంప్ . ఫుట్బాల్ వంటి క్రీడల్లో రాణించాలని వారు

అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన కొనియాడారు

కావున విద్యార్థులు

యువకులు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ

సర్పంచ్,యువకులు గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News