Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:33 PM

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం
April 13, 2026 03:16 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గ్యాస్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును ఆయిల్ సంస్థలు నిలిపివేశాయి. కొత్త దరఖాస్తుల స్వీకరణను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.ఇప్పటికే అందిన దరఖాస్తులను సైతం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సంస్థలు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో సరఫరా దెబ్బతిందని అధికారులు వివరిస్తున్నారు.

సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కొత్త కనెక్షన్ల మంజూరు పునఃప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News