Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:07 PM

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం
13-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గ్యాస్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును ఆయిల్ సంస్థలు నిలిపివేశాయి. కొత్త దరఖాస్తుల స్వీకరణను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.ఇప్పటికే అందిన దరఖాస్తులను సైతం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సంస్థలు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో సరఫరా దెబ్బతిందని అధికారులు వివరిస్తున్నారు.

సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కొత్త కనెక్షన్ల మంజూరు పునఃప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు.

Sthanikam

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

Article Image

గ్యాస్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును ఆయిల్ సంస్థలు నిలిపివేశాయి. కొత్త దరఖాస్తుల స్వీకరణను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.ఇప్పటికే అందిన దరఖాస్తులను సైతం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సంస్థలు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో సరఫరా దెబ్బతిందని అధికారులు వివరిస్తున్నారు.

సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కొత్త కనెక్షన్ల మంజూరు పునఃప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News