Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:04 AM

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

కోడిపందాల బిరులలో చోరాగేసరులు
January 18, 2026 12:41 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్:


తిరువూరు:కోడి పందాల బిరుల్లో చోరాగ్రేసరులు తో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తిరువూరు నియోజకవర్గం లో కోడి పంధాలకు వచ్చిన వారికీ పందాల్లో కంటే దొంగల కారణం గా ఎక్కువ నష్టం జరిగింది.ఊటుకూరు బరిలో 10కి పైగా ద్విచక్ర వాహనాలు దొంగల పాలు కాగా, దాదాపు అన్ని బిరులలో 50 కు పైగా వాహనాలు అదృశ్యమయ్యాయి. పందాల నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కు డబ్బులు వసులు చేసినా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోక పోవడంతో దొంగల పాలయ్యాయని బాధితులు చెబుతున్నారు.

వాహన యజమానులకు సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్న పందెం బిరుల నిర్వాహకులపై చర్యలు తీసుకుని బాధితులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News