PRINT TIME: April 11, 2026 11:04 AM
కోడిపందాల బిరులలో చోరాగేసరులు
కోడిపందాల బిరులలో చోరాగేసరులు
January 18, 2026 12:41 PM
77 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్:
తిరువూరు:కోడి పందాల బిరుల్లో చోరాగ్రేసరులు తో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తిరువూరు నియోజకవర్గం లో కోడి పంధాలకు వచ్చిన వారికీ పందాల్లో కంటే దొంగల కారణం గా ఎక్కువ నష్టం జరిగింది.ఊటుకూరు బరిలో 10కి పైగా ద్విచక్ర వాహనాలు దొంగల పాలు కాగా, దాదాపు అన్ని బిరులలో 50 కు పైగా వాహనాలు అదృశ్యమయ్యాయి. పందాల నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కు డబ్బులు వసులు చేసినా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోక పోవడంతో దొంగల పాలయ్యాయని బాధితులు చెబుతున్నారు.
వాహన యజమానులకు సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్న పందెం బిరుల నిర్వాహకులపై చర్యలు తీసుకుని బాధితులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి