Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:45 PM

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

కోడిపందాల బిరులలో చోరాగేసరులు
January 18, 2026 12:41 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్:


తిరువూరు:కోడి పందాల బిరుల్లో చోరాగ్రేసరులు తో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తిరువూరు నియోజకవర్గం లో కోడి పంధాలకు వచ్చిన వారికీ పందాల్లో కంటే దొంగల కారణం గా ఎక్కువ నష్టం జరిగింది.ఊటుకూరు బరిలో 10కి పైగా ద్విచక్ర వాహనాలు దొంగల పాలు కాగా, దాదాపు అన్ని బిరులలో 50 కు పైగా వాహనాలు అదృశ్యమయ్యాయి. పందాల నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కు డబ్బులు వసులు చేసినా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోక పోవడంతో దొంగల పాలయ్యాయని బాధితులు చెబుతున్నారు.

వాహన యజమానులకు సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్న పందెం బిరుల నిర్వాహకులపై చర్యలు తీసుకుని బాధితులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News