Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:01 AM

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
January 16, 2026 06:01 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల


తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రక్కన భారీ హంగామా తో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కోడిపందాలకు హుషారుగా వచ్చిన పందెం రాయుళ్లు

తాతకుంట్ల నుంచి విస్సన్నపేట వెళ్లాలన్న, నరసాపురం వెళ్లాలన్న కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణకులను తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. సంక్రాంతి

పండగ పూట మాకు ఈ కర్మ ఏమిటి అని ప్రయాణికులు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు

ఈ ట్రాఫిక్ ను సంబరాలు జరుపుకుంటున్న నిర్వాహకులు క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News