Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:46 PM

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
January 16, 2026 06:01 AM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల


తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రక్కన భారీ హంగామా తో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కోడిపందాలకు హుషారుగా వచ్చిన పందెం రాయుళ్లు

తాతకుంట్ల నుంచి విస్సన్నపేట వెళ్లాలన్న, నరసాపురం వెళ్లాలన్న కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణకులను తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. సంక్రాంతి

పండగ పూట మాకు ఈ కర్మ ఏమిటి అని ప్రయాణికులు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు

ఈ ట్రాఫిక్ ను సంబరాలు జరుపుకుంటున్న నిర్వాహకులు క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News