స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల
తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రక్కన భారీ హంగామా తో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కోడిపందాలకు హుషారుగా వచ్చిన పందెం రాయుళ్లు
తాతకుంట్ల నుంచి విస్సన్నపేట వెళ్లాలన్న, నరసాపురం వెళ్లాలన్న కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణకులను తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. సంక్రాంతి
పండగ పూట మాకు ఈ కర్మ ఏమిటి అని ప్రయాణికులు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు
ఈ ట్రాఫిక్ ను సంబరాలు జరుపుకుంటున్న నిర్వాహకులు క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి