PRINT TIME: April 11, 2026 11:01 AM
కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
January 16, 2026 06:01 AM
47 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల
తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రక్కన భారీ హంగామా తో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కోడిపందాలకు హుషారుగా వచ్చిన పందెం రాయుళ్లు
తాతకుంట్ల నుంచి విస్సన్నపేట వెళ్లాలన్న, నరసాపురం వెళ్లాలన్న కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణకులను తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. సంక్రాంతి
పండగ పూట మాకు ఈ కర్మ ఏమిటి అని ప్రయాణికులు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు
ఈ ట్రాఫిక్ ను సంబరాలు జరుపుకుంటున్న నిర్వాహకులు క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి