Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:20 PM

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి
May 11, 2026 06:32 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పోస్టాఫీస్ కు నూతన భవనం మంజూరు చేయాలి

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పోస్టాఫీస్ నూతన సాధన కమిటీ సభ్యులు

కోదాడ పట్టణంలో పోస్టాఫీస్ కు శాశ్వత నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ పోస్టాఫీస్ నూతన భవన సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. కమిటీ అధ్యక్షుడు గంధం బంగారు మాట్లాడుతూ.. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోస్టాఫీస్ కొనసాగుతోందని, దీనివల్ల ప్రజలకు సరైన సౌకర్యాలు అందడం లేదని, స్థలాభావంతో సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కోదాడ వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణానికి సొంత భవనం అవసరమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News