Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:00 AM

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం
21-03-2026 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శిఖరం ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ఉగాది పురస్కారం-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో కరాటేలో విశేష సేవలందించిన కరాటే మాస్టర్ డాక్టర్ డి.రాముకు పరాభవ నామ ఉగాది జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న డి.రాము మాట్లాడుతూ కరాటే రంగంలో ఎంతో మంది విద్యార్థులకు తర్ఫీదును ఇచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు పద్మరాజు, లంక లక్ష్మీ నారాయణ, రాగ రంజని, నిర్వాహకులు గొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం

Article Image

శిఖరం ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ఉగాది పురస్కారం-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో కరాటేలో విశేష సేవలందించిన కరాటే మాస్టర్ డాక్టర్ డి.రాముకు పరాభవ నామ ఉగాది జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న డి.రాము మాట్లాడుతూ కరాటే రంగంలో ఎంతో మంది విద్యార్థులకు తర్ఫీదును ఇచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు పద్మరాజు, లంక లక్ష్మీ నారాయణ, రాగ రంజని, నిర్వాహకులు గొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News