Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:34 AM

కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
01-05-2026 784 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని నోచ్ ల్యాబ్‌లో మూడో నంబర్ బ్లాక్‌లో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఘటన సమయంలో మొత్తం 9 మంది కార్మికులు ఉండగా, అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొడ్డు బాలకృష్ణ (చిన్నకాపర్తి) అనే కార్మికుడు మృతి

తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

కార్మికుల దినోత్సవం రోజునే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం కార్మిక వర్గాన్ని కలచివేసింది. స్థానికులు, సహచర కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Sthanikam

కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని నోచ్ ల్యాబ్‌లో మూడో నంబర్ బ్లాక్‌లో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఘటన సమయంలో మొత్తం 9 మంది కార్మికులు ఉండగా, అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొడ్డు బాలకృష్ణ (చిన్నకాపర్తి) అనే కార్మికుడు మృతి

తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

కార్మికుల దినోత్సవం రోజునే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం కార్మిక వర్గాన్ని కలచివేసింది. స్థానికులు, సహచర కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News