Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 06:56 PM

కమ్మగూడెంలో వివాహ రిసెప్షన్ వేడుకలో హాజరైన సర్పంచ్ విక్రమ్

కమ్మగూడెంలో వివాహ రిసెప్షన్ వేడుకలో హాజరైన సర్పంచ్ విక్రమ్

కమ్మగూడెంలో వివాహ రిసెప్షన్ వేడుకలో హాజరైన సర్పంచ్ విక్రమ్
May 10, 2026 04:06 AM 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ములిగొండ మండలంలోని కమ్మగూడెంలో నిర్వహించిన బోనగిరి మంగమ్మ–దాస్ దంపతుల కుమారుడు రజిని, సవితల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్‌లు సింగణబోయిన జంగయ్య, గర్ధాస్ వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే మంటి లింగస్వామి, ఈర్లపల్లి రమేష్, నక్క వెంకటేష్, బొల్ల నర్సింహా, రాజన్నగారి మురళి, బొల్ల నాగరాజు, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, బాజ నరేందర్, మాధం నగేష్, మేకల నరేందర్, కోడితం లింగయ్య, గర్ధాస్ సాయి తదితరులు హాజరై వధూవరులకు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News