Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:21 AM

కాలువలో మునిగి యువకుడు మృతి

కాలువలో మునిగి యువకుడు మృతి

కాలువలో మునిగి యువకుడు మృతి
May 02, 2026 07:34 PM 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

కాలువలో చేపలు పట్టేందుకు దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం బండిగూడ గ్రామానికి చెందిన శేహాద్రి కుమార్, అతని బంధువు రాజు ఖిలో (20) సెంట్రింగ్ పనుల కోసం 20 రోజుల క్రితం రామన్నపేటకు వచ్చారు. మే 1న సెలవుదినం కావడంతో ఇద్దరూ, మరో బంధువుతో కలిసి దుబ్బాక మార్గంలో లచ్చిరెడ్డి గూడెం శివారులోని అసిఫ్‌నగర్ కాలువ వద్ద చేపలు పట్టేందుకు దిగారు.

ఈ సమయంలో రాజు ఖిలో ప్రమాదవశాత్తు లోతైన బురదలో ఇరుక్కొని మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News