కళ్లెం జంగారెడ్డి మృతి చాలా బాధాకరం
కళ్లెం జంగారెడ్డి మృతి చాలా బాధాకరం
Kathula narsimha
నారాయణపురం మండలం స్థానిక డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గుగులోనిబావిలో కళ్లెం జంగారెడ్డి మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అకాల మరణం చెందారు వారి మృతి కొత్తగూడెం గుగులోను బాయ్ ప్రజలకు తీరని లోటు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ఎంపీపీ గుత్త ప్రేమ్చందర్ రెడ్డి వచ్చిపరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారుదోనూరు జైపాల్ రెడ్డి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు చల్లమల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డిగూడెం జంగారెడ్డి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సుర్కంటి మాధవరెడ్డి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు గూడూరు వెంకటరెడ్డి జైపాల్ రెడ్డి కుటుంబానికి 5వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నోముల మాధవరెడ్డి కొత్తగూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ జంగయ్య బాలగోని పద్మయ్య వార్డ్ మెంబర్స్ సురకంటి జనార్ధన్ సురకంటి ఆదిరెడ్డి కళ్లెం సత్తిరెడ్డి దోనూరు రాఘవరెడ్డి బాలగోని గోపాల్ బాలగోని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి