Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:07 AM

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్
23-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సింహాద్రిపురం సీఐ, ఎస్ఐ

కడప :కడప జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో సింహాద్రిపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) లు లంచం స్వీకరిస్తూ రంగేహస్తాలుగా పట్టుబడ్డారు.

వివరాల ప్రకారం, ఓ కేసు వ్యవహారంలో సహకారం అందించేందుకు బాధితుడి వద్ద నుంచి నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న సమయంలోనే ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

ఎసీబీ డీఎస్పీ నేతృత్వంలో దాడులు

ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, నిందితుల వద్ద నుంచి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

Article Image

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సింహాద్రిపురం సీఐ, ఎస్ఐ

కడప :కడప జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో సింహాద్రిపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) లు లంచం స్వీకరిస్తూ రంగేహస్తాలుగా పట్టుబడ్డారు.

వివరాల ప్రకారం, ఓ కేసు వ్యవహారంలో సహకారం అందించేందుకు బాధితుడి వద్ద నుంచి నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న సమయంలోనే ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

ఎసీబీ డీఎస్పీ నేతృత్వంలో దాడులు

ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, నిందితుల వద్ద నుంచి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News