Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం
30-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, ప్రతినిధి:

కాసిం తాత ఉరుసు సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణ శివారులోని పార్వతాపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది.

ఫైనల్ మ్యాచ్‌లో యువశక్తి, ఎస్‌జేవీ జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో యువశక్తి జట్టు విజేతగా నిలిచింది. ఎస్‌జేవీ జట్టు ద్వితీయ స్థానం, పార్వతాపురం జట్టు తృతీయ స్థానం సాధించాయి.

విజేతలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకటేశులు, గ్రామ పెద్దలు చిన్న లాల్సాబ్, హుసేని, సత్య, సుంకప్ప, మల్లికార్జున, దూద్ పీరు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా ప్రతి ఏడాది కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శారీరక క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, యువత మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

Sthanikam

కబడ్డీ టోర్నీలో యువశక్తి విజయం

Article Image

ఆదోని, ప్రతినిధి:

కాసిం తాత ఉరుసు సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణ శివారులోని పార్వతాపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది.

ఫైనల్ మ్యాచ్‌లో యువశక్తి, ఎస్‌జేవీ జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో యువశక్తి జట్టు విజేతగా నిలిచింది. ఎస్‌జేవీ జట్టు ద్వితీయ స్థానం, పార్వతాపురం జట్టు తృతీయ స్థానం సాధించాయి.

విజేతలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకటేశులు, గ్రామ పెద్దలు చిన్న లాల్సాబ్, హుసేని, సత్య, సుంకప్ప, మల్లికార్జున, దూద్ పీరు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా ప్రతి ఏడాది కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శారీరక క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, యువత మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News