Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:48 AM

జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్

జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్

జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్
May 05, 2026 11:51 AM 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గర్దాస్ జనమ్మ ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

జనమ్మ పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు సింగనబోయిన గణేష్, సీనియర్ నాయకులు మంటి లింగస్వామి, రాస వెంకటేశం, గొల్లపల్లి యాదయ్య, నక్క వెంకటేశం, కోమ్మగోని రమేష్, మేకల నరేష్, గడ్డం సాయి, గర్దాస్ శ్రీకాంత్, గర్దాస్ సాయి, గర్దాస్ చింటూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News