PRINT TIME: May 05, 2026 01:18 PM
జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్
జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్
May 05, 2026 11:51 AM
84 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గర్దాస్ జనమ్మ ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.
జనమ్మ పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు సింగనబోయిన గణేష్, సీనియర్ నాయకులు మంటి లింగస్వామి, రాస వెంకటేశం, గొల్లపల్లి యాదయ్య, నక్క వెంకటేశం, కోమ్మగోని రమేష్, మేకల నరేష్, గడ్డం సాయి, గర్దాస్ శ్రీకాంత్, గర్దాస్ సాయి, గర్దాస్ చింటూ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి