Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు వెళ్తున్న వాహనానికి ప్రమాదం – ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 01:18 PM

జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్

జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్

జానమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్
May 05, 2026 11:51 AM 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గర్దాస్ జనమ్మ ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

జనమ్మ పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు సింగనబోయిన గణేష్, సీనియర్ నాయకులు మంటి లింగస్వామి, రాస వెంకటేశం, గొల్లపల్లి యాదయ్య, నక్క వెంకటేశం, కోమ్మగోని రమేష్, మేకల నరేష్, గడ్డం సాయి, గర్దాస్ శ్రీకాంత్, గర్దాస్ సాయి, గర్దాస్ చింటూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News