Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 03:36 PM

జానమ్మ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

జానమ్మ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

జానమ్మ భౌతిక దేహానికి నివాళులర్పించి,  కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
May 05, 2026 01:42 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు గర్దాస్ వేణు తల్లి గర్దాస్ జనమ్మ గుండెపోటుతో మృతి చెందారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుస బాలకిషన్, పల్లివాడ మాజీ సర్పంచ్ గంగుల వెంకట రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దగొని వెంకటేశం, వార్డు సభ్యులు సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, నల్ల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News