Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:41 PM

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
March 20, 2026 09:19 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యా విధానంలో కీలక మార్పులు ప్రకటించిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇకపై పదో తరగతి పరీక్షలు నిర్వహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, సమగ్ర విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కొత్త విధానం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News