Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:25 PM

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
March 20, 2026 09:19 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యా విధానంలో కీలక మార్పులు ప్రకటించిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇకపై పదో తరగతి పరీక్షలు నిర్వహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, సమగ్ర విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కొత్త విధానం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News