PRINT TIME: April 14, 2026 06:34 PM
ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
April 14, 2026 01:46 PM
108 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇంద్రపాలనగరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం గ్రామపంచాయతి బాధ్యతగా పేర్కొన్నారు. వేసవిలో ప్రయాణించే వారికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, అమినొద్దిన్, నర్సింహా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి