Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హ్యూమన్ రైట్స్ సేవలు ప్రజలకు చేరాలి – నాయకుల అభిప్రాయం అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 06:34 PM

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
April 14, 2026 01:46 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇంద్రపాలనగరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం గ్రామపంచాయతి బాధ్యతగా పేర్కొన్నారు. వేసవిలో ప్రయాణించే వారికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, అమినొద్దిన్, నర్సింహా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News