PRINT TIME: April 15, 2026 11:09 PM
హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథికి శుభాకాంక్షలు
హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథికి శుభాకాంక్షలు
April 15, 2026 07:18 PM
36 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
పెనుకొండ/సుద్దకుంటపల్లి: హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ బి.కె. పార్థసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నిక కావడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాల్లో సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డి. భీమరాజు మాట్లాడుతూ, పార్థసారథి గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి