Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథికి శుభాకాంక్షలు

హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథికి శుభాకాంక్షలు

హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథికి శుభాకాంక్షలు
15-04-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ/సుద్దకుంటపల్లి: హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ బి.కె. పార్థసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నిక కావడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాల్లో సేవలు అందించాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా డి. భీమరాజు మాట్లాడుతూ, పార్థసారథి గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Sthanikam

హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథికి శుభాకాంక్షలు

Article Image

పెనుకొండ/సుద్దకుంటపల్లి: హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ బి.కె. పార్థసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నిక కావడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాల్లో సేవలు అందించాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా డి. భీమరాజు మాట్లాడుతూ, పార్థసారథి గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News