హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.
హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.
Komidala Mahender reddy
చిట్యాల పట్టణంలో
ఈ నెల ఐదవ తారీకు ఐదో నెల ఐదు గంటలకు గ్రీన్ స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాల ప్రచార కరపత్రాలను చిట్యాల లోని శివాలయంలో శుక్రవారం సమ్మేళన సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన.. కనక దుర్గా ఆలయం నుండి ప్రారంభమవుతుంది.
అలాగే నాలుగవ తేదీ ఉదయం 8 గంటలకు ప్రతి ఇంటిపై భగవద్వజము అనగా కాషాయ జెండా ఎగురవేయాలి.
అదేరోజు అనగా నాలుగవ తారీకు సాయంత్రం6 గంటలకు ప్రతిఇంటి ముందు దీపారాధన చేయాలి.
ఐదవ తారీకు హిందూ సమ్మేళనం రోజున ఐదు గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర నిర్వహించబడు తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి కార్యక్రమ గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి