Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 04:16 PM

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.
May 01, 2026 02:45 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల పట్టణంలో

ఈ నెల ఐదవ తారీకు ఐదో నెల ఐదు గంటలకు గ్రీన్ స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాల ప్రచార కరపత్రాలను చిట్యాల లోని శివాలయంలో శుక్రవారం సమ్మేళన సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ

ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన.. కనక దుర్గా ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

అలాగే నాలుగవ తేదీ ఉదయం 8 గంటలకు ప్రతి ఇంటిపై భగవద్వజము అనగా కాషాయ జెండా ఎగురవేయాలి.

అదేరోజు అనగా నాలుగవ తారీకు సాయంత్రం6 గంటలకు ప్రతిఇంటి ముందు దీపారాధన చేయాలి.

ఐదవ తారీకు హిందూ సమ్మేళనం రోజున ఐదు గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర నిర్వహించబడు తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి కార్యక్రమ గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News