Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:26 AM

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.
01-05-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల పట్టణంలో

ఈ నెల ఐదవ తారీకు ఐదో నెల ఐదు గంటలకు గ్రీన్ స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాల ప్రచార కరపత్రాలను చిట్యాల లోని శివాలయంలో శుక్రవారం సమ్మేళన సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ

ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన.. కనక దుర్గా ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

అలాగే నాలుగవ తేదీ ఉదయం 8 గంటలకు ప్రతి ఇంటిపై భగవద్వజము అనగా కాషాయ జెండా ఎగురవేయాలి.

అదేరోజు అనగా నాలుగవ తారీకు సాయంత్రం6 గంటలకు ప్రతిఇంటి ముందు దీపారాధన చేయాలి.

ఐదవ తారీకు హిందూ సమ్మేళనం రోజున ఐదు గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర నిర్వహించబడు తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి కార్యక్రమ గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

Article Image


చిట్యాల పట్టణంలో

ఈ నెల ఐదవ తారీకు ఐదో నెల ఐదు గంటలకు గ్రీన్ స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాల ప్రచార కరపత్రాలను చిట్యాల లోని శివాలయంలో శుక్రవారం సమ్మేళన సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ

ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన.. కనక దుర్గా ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

అలాగే నాలుగవ తేదీ ఉదయం 8 గంటలకు ప్రతి ఇంటిపై భగవద్వజము అనగా కాషాయ జెండా ఎగురవేయాలి.

అదేరోజు అనగా నాలుగవ తారీకు సాయంత్రం6 గంటలకు ప్రతిఇంటి ముందు దీపారాధన చేయాలి.

ఐదవ తారీకు హిందూ సమ్మేళనం రోజున ఐదు గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర నిర్వహించబడు తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి కార్యక్రమ గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News