Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:58 AM

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక
January 21, 2026 03:41 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

విస్సన్నపేట మండల కేంద్రంలో ముతరాసి పాలెం గ్రామానికి చెందిన తానంకి శ్రీ చరణ్ (13) నరసాపురం ఊర చెరువు కు బహిర్ భూమికి వెళ్లిన సమయంలో చెరువులోకి జారి మృతి చెందడం జరిగింది. వివరాలలోకి వెళితే తిరువూరు గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సంక్రాంతి సెలవులకు తన జన్మస్థలమైన మత రాశి పాలెం గ్రామానికి రావడం జరిగింది. ఉదయం బహిర్ భూమికి వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెరువులో ప్రోక్లైన్లతో మట్టితోకాలు జరపటం వలన కోపులు ఏర్పడ్డాయని స్థానికులు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వైసీపీఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తానంకి రాంబాబు,సీనియర్ నాయకులు గణపతి రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News