Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 05:39 AM

గుండెపోటుతో మృతి చెందిన కాశీరాములు కుటుంబానికి ఆర్థిక సహాయం

గుండెపోటుతో మృతి చెందిన కాశీరాములు కుటుంబానికి ఆర్థిక సహాయం

గుండెపోటుతో మృతి చెందిన కాశీరాములు కుటుంబానికి ఆర్థిక సహాయం
April 29, 2026 03:53 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన తెలగమళ్ల కాశీరాములు (67) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సురిగి రమేష్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీరాములు మరణం కుటుంబానికి తీరని లోటని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కాశీ మల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News