Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:15 PM

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు
May 05, 2026 08:59 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంగళవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ దయానంద కు రైతులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తాసిల్దార్ కు తమ గోడును వినిపించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ... గ్రామంలో కొని కారణాలవల్ల 2ఐకేపి సెంటర్లో సంఘం బంధం ఏజెన్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. వారు స్థానంలో ప్రభుత్వం తరఫున పిఎస్ కు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు అధర్యపడవద్దని తాము తెచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News