Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు
05-05-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంగళవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ దయానంద కు రైతులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తాసిల్దార్ కు తమ గోడును వినిపించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ... గ్రామంలో కొని కారణాలవల్ల 2ఐకేపి సెంటర్లో సంఘం బంధం ఏజెన్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. వారు స్థానంలో ప్రభుత్వం తరఫున పిఎస్ కు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు అధర్యపడవద్దని తాము తెచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంగళవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ దయానంద కు రైతులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తాసిల్దార్ కు తమ గోడును వినిపించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ... గ్రామంలో కొని కారణాలవల్ల 2ఐకేపి సెంటర్లో సంఘం బంధం ఏజెన్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. వారు స్థానంలో ప్రభుత్వం తరఫున పిఎస్ కు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు అధర్యపడవద్దని తాము తెచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News