Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:45 AM

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన
May 01, 2026 10:50 AM 242 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ...

కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిషోర్ లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి ,పోచారం, కర్ణాలకుంట తండా,సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News