Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన
01-05-2026 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ...

కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిషోర్ లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి ,పోచారం, కర్ణాలకుంట తండా,సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ...

కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిషోర్ లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి ,పోచారం, కర్ణాలకుంట తండా,సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News