Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:12 PM

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి
May 05, 2026 08:59 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీ ఎల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన టీచర్ మల్లికార్జున ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.


ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మల్లికార్జున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మల్లికార్జునకు మద్దతు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News