PRINT TIME: July 03, 2026 02:12 PM
గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి
గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి
May 05, 2026 08:59 PM
80 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీ ఎల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన టీచర్ మల్లికార్జున ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మల్లికార్జున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మల్లికార్జునకు మద్దతు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి