Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:10 AM

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు
30-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరోసారి మెరుగైన ఫలితాలతో తమ ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని జయంతి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.

జయంతి సాధించిన ఈ ఘనత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా మారింది. ఆమె కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల అందించిన నాణ్యమైన విద్య ఈ విజయానికి కారణమని యాజమాన్యం పేర్కొంది.

ఇక పాఠశాల మొత్తంగా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 60 మంది విద్యార్థుల్లో ఐదుగురు 560కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.

విద్యార్థుల విజయాలను అభినందిస్తూ చైర్మన్ నింబరి రమేష్ రెడ్డి, కరెస్పాండెంట్ ఎన్. శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు.

Sthanikam

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

Article Image

నల్గొండలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరోసారి మెరుగైన ఫలితాలతో తమ ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని జయంతి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.

జయంతి సాధించిన ఈ ఘనత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా మారింది. ఆమె కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల అందించిన నాణ్యమైన విద్య ఈ విజయానికి కారణమని యాజమాన్యం పేర్కొంది.

ఇక పాఠశాల మొత్తంగా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 60 మంది విద్యార్థుల్లో ఐదుగురు 560కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.

విద్యార్థుల విజయాలను అభినందిస్తూ చైర్మన్ నింబరి రమేష్ రెడ్డి, కరెస్పాండెంట్ ఎన్. శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News