Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 09:20 PM

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ
May 03, 2026 07:48 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ దంపతులు...

భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,ఆయన సతీమణి దూదిమెట్ల రాజేశ్వరి పరామర్శించారు. పాక జహంగీర్ గారి తండ్రి పాక కొమురయ్య యాదవ్ ఈ ఏప్రిల్ నెల 22న అనారోగ్యంతో మరణించగా, ఆదివారం వారి చిత్రా పటానికి పూలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ దంపతులు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్, గౌస్ నగర్ మాజీ ఉపసర్పంచ్ సాయిరెడ్డి పోసిరెడ్డి,గ్రామ పెద్దలు పాశం రామ్ రెడ్డి,ఎలిమినేటి సత్తిరెడ్డి, నల్ల మాసు చంద్రమల్లయ్య,చుక్కల వెంకటేష్ యాదవ్,కుటుంబ సభ్యులు పాక మల్లేష్,పాక నర్సింహా తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News