Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:32 PM

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ
03-05-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ దంపతులు...

భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,ఆయన సతీమణి దూదిమెట్ల రాజేశ్వరి పరామర్శించారు. పాక జహంగీర్ గారి తండ్రి పాక కొమురయ్య యాదవ్ ఈ ఏప్రిల్ నెల 22న అనారోగ్యంతో మరణించగా, ఆదివారం వారి చిత్రా పటానికి పూలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ దంపతులు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్, గౌస్ నగర్ మాజీ ఉపసర్పంచ్ సాయిరెడ్డి పోసిరెడ్డి,గ్రామ పెద్దలు పాశం రామ్ రెడ్డి,ఎలిమినేటి సత్తిరెడ్డి, నల్ల మాసు చంద్రమల్లయ్య,చుక్కల వెంకటేష్ యాదవ్,కుటుంబ సభ్యులు పాక మల్లేష్,పాక నర్సింహా తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Sthanikam

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

Article Image

తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ దంపతులు...

భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,ఆయన సతీమణి దూదిమెట్ల రాజేశ్వరి పరామర్శించారు. పాక జహంగీర్ గారి తండ్రి పాక కొమురయ్య యాదవ్ ఈ ఏప్రిల్ నెల 22న అనారోగ్యంతో మరణించగా, ఆదివారం వారి చిత్రా పటానికి పూలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ దంపతులు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్, గౌస్ నగర్ మాజీ ఉపసర్పంచ్ సాయిరెడ్డి పోసిరెడ్డి,గ్రామ పెద్దలు పాశం రామ్ రెడ్డి,ఎలిమినేటి సత్తిరెడ్డి, నల్ల మాసు చంద్రమల్లయ్య,చుక్కల వెంకటేష్ యాదవ్,కుటుంబ సభ్యులు పాక మల్లేష్,పాక నర్సింహా తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News