PRINT TIME: April 11, 2026 05:06 AM
గతంలో ఉన్న పోలింగ్ స్టేషన్లను యధావిధిగా కొనసాగించాలి:అందోల్ -జోగిపేట మున్సిపాలిటీ రాజకీయ నాయకులు.
గతంలో ఉన్న పోలింగ్ స్టేషన్లను యధావిధిగా కొనసాగించాలి:అందోల్ -జోగిపేట మున్సిపాలిటీ రాజకీయ నాయకులు.
January 13, 2026 08:35 PM
64 Views
స్థానికం ప్రతినిధి :
SANGAREDDY DISTRICT
Sandeep journalist
అందోల్ -జోగిపేట మున్సిపాలిటీ లో 850 ఓటర్లు కలిగినటువంటి వార్డులకు ఒకే పోలింగ్ స్టేషన్ కేటాయించగలరని కమిషనర్ రవీందర్ కి వివిధ పార్టీలకు చెందిన వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను యధావిధిగా కొనసాగించాలని చెప్పుకొచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి