Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా: సంజీవరెడ్డి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 08:30 PM

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు
May 04, 2026 06:42 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.

రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News