Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:49 AM

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు
May 04, 2026 06:42 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.

రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News