Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:14 AM

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు
04-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.

రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

Article Image

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.

రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News