Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం
07-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం

గ్రామ రక్షణకు 7 సీసీ కెమెరాల అందజేత

లింగవారిగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కత్తుల చైతన్య

గ్రామాభివృద్ధి, సామాజిక సేవే లక్ష్యంగా లింగవారిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ను నారాయణపురం ఎస్ఐ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్తుల చైతన్య తన సొంత సంపాదన నుండి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అలాగే గ్రామ భద్రత కోసం 7 సీసీ కెమెరాలను బహూకరించారు. తన జన్మభూమిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చైతన్య పేర్కొనగా, చిన్న వయసులోనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జగన్, గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు, డి సి సి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉపసర్పంచ్ లింగారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం

Article Image

ఆలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం

గ్రామ రక్షణకు 7 సీసీ కెమెరాల అందజేత

లింగవారిగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కత్తుల చైతన్య

గ్రామాభివృద్ధి, సామాజిక సేవే లక్ష్యంగా లింగవారిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ను నారాయణపురం ఎస్ఐ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్తుల చైతన్య తన సొంత సంపాదన నుండి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అలాగే గ్రామ భద్రత కోసం 7 సీసీ కెమెరాలను బహూకరించారు. తన జన్మభూమిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చైతన్య పేర్కొనగా, చిన్న వయసులోనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జగన్, గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు, డి సి సి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉపసర్పంచ్ లింగారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News