PRINT TIME: April 29, 2026 05:55 PM
గ్రామ పరిశుభ్రత కోసం రొద్దం జీపీలో స్వచ్ఛ పాఠం కార్యక్రమం
గ్రామ పరిశుభ్రత కోసం రొద్దం జీపీలో స్వచ్ఛ పాఠం కార్యక్రమం
April 29, 2026 04:13 PM
11 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
రొద్దం మండలంలోని రొద్దం గ్రామపంచాయతీలో నేడు
“స్వచ్ఛ పాఠం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి వీధులు, పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి