Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:08 AM

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం
11-05-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.


Sthanikam

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

Article Image

సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News