Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:14 AM

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

 గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు
11-05-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 5నెలలు వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా? అని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొత్తచెరువులో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. కార్మికులు గడ్డి తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... గత ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయన్నారు. దీనిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాసంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాము, మధుసూదన్, శ్రీనివాసులు,రాములప్ప, రంగనాథ్ ఓబులేష్ నాగేంద్ర,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

Article Image

శ్రీ సత్య సాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 5నెలలు వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా? అని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొత్తచెరువులో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. కార్మికులు గడ్డి తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... గత ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయన్నారు. దీనిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాసంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాము, మధుసూదన్, శ్రీనివాసులు,రాములప్ప, రంగనాథ్ ఓబులేష్ నాగేంద్ర,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News