Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:23 AM

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం
April 30, 2026 08:11 AM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న శాస్త్ర పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

ఈ ఫలితాల్లో పి. హరిస్మిత 569 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, మణికంఠ సాయి 543, ఎన్. లక్ష్మీ ప్రసన్న 540 మార్కులు సాధించారు. మొత్తం 33 మంది విద్యార్థుల్లో 13 మందికి పైగా 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కే. కిషోర్ కుమార్ విద్యార్థులను అభినందించారు. “ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసి, ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే శాస్త్ర పాఠశాల లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని, విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News