Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:11 AM

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు
01-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ రొద్దం గ్రామ పంచాయతీ బూత్ నెం.21 బోయ వీధిలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సింగిల్ విండో చైర్మన్ నీరుగంటి వీరాంజినేయులు, పంచాయతీ కన్వినర్ వాల్మీకి చిరంజీవి, డీలర్ అదిశేషు, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, వెంకటేశులు, ప్రతాప్ రాజు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ రొద్దం గ్రామ పంచాయతీ బూత్ నెం.21 బోయ వీధిలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సింగిల్ విండో చైర్మన్ నీరుగంటి వీరాంజినేయులు, పంచాయతీ కన్వినర్ వాల్మీకి చిరంజీవి, డీలర్ అదిశేషు, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, వెంకటేశులు, ప్రతాప్ రాజు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News