Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 04:12 PM

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు
May 01, 2026 02:45 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ రొద్దం గ్రామ పంచాయతీ బూత్ నెం.21 బోయ వీధిలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సింగిల్ విండో చైర్మన్ నీరుగంటి వీరాంజినేయులు, పంచాయతీ కన్వినర్ వాల్మీకి చిరంజీవి, డీలర్ అదిశేషు, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, వెంకటేశులు, ప్రతాప్ రాజు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News