PRINT TIME: May 01, 2026 04:12 PM
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు
May 01, 2026 02:45 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ రొద్దం గ్రామ పంచాయతీ బూత్ నెం.21 బోయ వీధిలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సింగిల్ విండో చైర్మన్ నీరుగంటి వీరాంజినేయులు, పంచాయతీ కన్వినర్ వాల్మీకి చిరంజీవి, డీలర్ అదిశేషు, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, వెంకటేశులు, ప్రతాప్ రాజు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి