Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:58 AM

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పాల్గొన్న మండల నాయకులు
May 01, 2026 02:45 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ రొద్దం గ్రామ పంచాయతీ బూత్ నెం.21 బోయ వీధిలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సింగిల్ విండో చైర్మన్ నీరుగంటి వీరాంజినేయులు, పంచాయతీ కన్వినర్ వాల్మీకి చిరంజీవి, డీలర్ అదిశేషు, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, వెంకటేశులు, ప్రతాప్ రాజు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News